Krishna District updates: విద్యుత్ రైల్వే డబ్లింగ్ ట్రాక్ ను ప్రారంభించిన కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ రాంకృపాల్...

HMTV
By HMTV
Published on: 2020-10-13 08:19:05

కృష్ణాజిల్లా...

-గుడివాడ - మచిలీపట్నం విద్యుత్ రైల్వే డబ్లింగ్ ట్రాక్ ను ప్రారంభించిన కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ రాంకృపాల్

-మోటర్ ట్రాలీ పై మచిలీపట్నం వరకు డబ్లింగ్ ట్రాక్ నిర్మాణాన్ని పరిశీలించిన సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు

-రేపటి నుండి డబ్లింగ్ ట్రాక్ పై పట్టాలు ఎక్కనున్నా పలు రైళ్లు

HMTV

HMTV

Next Story