Krishna district updates:ట్రిపుల్ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

కృష్ణాజిల్లా..

-24 గంటల్లోనే ట్రిపుల్ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

-పథకం ప్రకారం హత్యలకు పాల్పడి ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసిన నిందితులు

-నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పి రవీంద్రబాబు

-రాష్ట్రంలో సంచలనంగా మారిన విస్సన్నపేట ట్రిపుల్ మర్డర్ కేసు

-దర్యాప్తు కోసం 8 ప్రత్యేక బృందాల ఏర్పాటు

-రామస్వామి(40)తిరుపతమ్మ(35) మీనాక్షి (11) ని దారుణంగా చంపి నిందితులు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు

-విచక్షణా రహితంగా కొట్టి చంపారు

-11 సంవత్సరాల‌ బాలికను మెడకు తాడు బిగించి హత్య చేసారు

-మృతురాలు తిరుపతమ్మను కూడా దారుణంగా హత్య చేసారు

-హత్యలను యాక్సిడెంటుగా చిత్రీకరించే ప్రయత్నం

-ఆటోను గుద్దించినపుడు, గుద్దించిన ఆటో హెడ్ లైటు, సైడ్ మిర్రర్ సంఘటన స్ధలంలో లభ్యం

-నిందితుడు, మృతురాలి కాల్ డేటా ఆధారంగా బయటపడిన అక్రమ‌ సంబంధం

Show Full Article
Print Article
Next Story
More Stories