Krishna district updates: ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం ఇవ్వాలని వినతి: రైతులు..

కృష్ణాజిల్లా..

-గన్నవరం మండలం కొండపావులూరులో ఆర్ఎస్ నెం.6 ఎన్.డి.ఆర్.ఎఫ్, NIDM కోసం భూములిచ్చిన రైతులు

-నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా నష్టపరిహారం ఇవ్వలేదంటూ యన్.డి.ఆర్.ఎఫ్ ఎదుట ఆందోళనకు రైతులు

-ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేదు

-ఎన్ డి ఆర్ ఎఫ్ భూసేకరణలో ఇచ్చే నష్టపరిహారంలో అనేక అవకతవకలు

-కొంతమంది అధికారులతో కుమ్మక్కై సర్వే నెంబర్లను మార్చి నష్టపరిహారం పొందుతున్నారు

-భూముల్లో ఫెన్సింగ్ ను రెవెన్యూ అధికారులు రాత్రికి రాత్రి పడేయడంతో తీవ్రంగా నష్టపోయాం

Show Full Article
Print Article
Next Story
More Stories