Krishna district updates: శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డు కారులో అక్రమ మద్యం..

కృష్ణాజిల్లా..

-కారుకి దుర్గా మల్లేశ్వర దేవస్థానం బోర్డు తగిలించి తెలంగాణ నుంచి అక్రమ మద్యం

-అధిక ధరలకు ఆంధ్రాలో అమ్ముతున్నారని సమాచారం

-స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వలలో దోషులు

-సుమారు 283 మద్యం బాటిల్స్ విలువ 40000 రూపాయలు

-చక్కా నాగ వరలక్ష్మి, దుర్గ గుడి సభ్యురాలి పేరిట కారు

Show Full Article
Print Article
Next Story
More Stories