Krishna District updates: బాపులపాడు మండలం మల్లవల్లిలో విషాదం..

HMTV
By HMTV
Published on: 2020-09-18 08:26:58

కృష్ణాజిల్లా..

-పొలంలోని బావిలో రాళ్లు తొలగిస్తుండగా మట్టిపెళ్లలు పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతు.

-ఇద్దరు వ్యక్తులు నూజివీడు మండలం పోనసానిపల్లికి చెందిన వారుగా గుర్తింపు..

-వారిని వెలికి తీసేందుకు చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం

HMTV

HMTV

Next Story