Krishna District JC Visiting: కృష్ణానది ముంపు గ్రామాల రైతులతో మాట్లాడిన జేసీ మాధవీలత

HMTV
By HMTV
Published on: 2020-08-23 15:18:28

కృష్ణా జిల్లా : తోట్లవల్లూరు(మ) ముంపు ప్రమాదమున్న లంక గ్రామాల రైతులతో మాట్లాడిన జేసీ మాధవీలత

ఎన్డీ ఆర్ ఎఫ్ బోటులో కృష్ణ నది దాటి ఆవలి వైపునకు వెళ్ళిన జేసీ మాధవీలత

రైతులతో మాట్లాడి సమస్యలు, ప్రమాద పరిస్ధితులను తెలుసుకున్న మాధవీలత


 

HMTV

HMTV

Next Story