Komatireddy Venkat Reddy: ముంపు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి...

-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీ ప్రెస్ రిలీజ్

-వరద బాధితులు ఇంటి దగ్గరే ఉండండి మీ ఇంటి దగ్గరకే వచ్చి డబ్బులు ఇస్తామని కేటీఆర్ చెప్పారు

-ఇప్పటి వరకు చాలా మంది వరద బాధితులకు డబ్బులు రాలేదు

-మీ సేవ దగ్గర వందల సంఖ్యలో q లైన్ లు కడుతున్నారు

-ఉదయం నుండి రాత్రి వరకు లైన్లో నిలబడ్డ చాలా మంది అప్లికేషన్స్ ను స్వీకరించడం లేదు

-Q లైన్ లో వృద్ధులు, వికలాంగులు,చిన్న పిల్లల తల్లులు ఉంటున్నారు

-చాలా మంది లైన్ లో నిలబడి సొమ్ము జిల్లిపోయి కింద పడుతున్నారు

-లైన్ లో నిలబెట్టి ప్రజలను టి ఆర్ ఎస్ ప్రభుత్వం అవమనపరిస్తుంది

-ప్రజలను అవమనపర్చే హక్కు టి ఆర్ ఎస్ కు ఎవరు ఇచ్చారు

-తక్షణమే ప్రజలకు కేసీఆర్, కేటీఆర్ క్షేమపన చెప్పాలి

-టి ఆర్ ఎస్ ఇచ్చే డబ్బులు ఏ ములకు సరిపోవు

-Mim ను అడ్డుపెట్టుకొని టి ఆర్ ఎస్ గెలవాలని చూస్తుంది

-టి ఆర్ ఎస్ కు ghmc ప్రజలు బుద్ది చెప్పుతారు

Show Full Article
Print Article
Next Story
More Stories