Kollur updates: 18 నెలల్లోనే కొల్లూరులో సకల వసతులతో 15 వేల పైగా ఇండ్లు కట్టాము..మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...

సంగారెడ్డి జిల్లా..

జి హెచ్ ఎం సి ఆధ్వర్యంలో కొల్లూరు లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ భవన సముదాయంను పరిశీలించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...

-కొల్లూరు లో 142 ఎకరాల స్థలంలో పేదల కోసం నిర్మిస్తున్న భవన సముదాయం ఓ కళ ఖండం.

-కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కుడా హైద్రాబాద్ నిరుపేదల కోసం 15 శివారు ప్రాంతాల్లో 33550 ఇండ్లు నిర్మాణం చేశారు.

-నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లో స్థానికులకు 10 శాతం, హైదరాబాద్ వారికి 90 శాతం మందికి కేటాయిస్తాము.

-ప్రభుత్వం బాధ్యత గా నిర్మించిన లక్ష డబుల్ బెడ్ రూమ్ నిర్మాణలు చూపెడుతామని చెప్పిన వినలేదు.

-పెద్దవాళ్ళ గొప్పగా బతకాలని పూర్తిగా ఉచితంగా ఇండ్ల నిర్మాణం చేసాము.

-పేద వాని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు ఆలోచన చేయలేదు.

-70 వేల కోట్లతో హైదరాబాద్ మహానగరంలో సమగ్ర అభివృద్ధి చేసాము.

Show Full Article
Print Article
Next Story
More Stories