Kollur updates: భట్టి విక్రమార్క చాలంజ్ ను ధైర్యంగా స్వీకరించాము..మేయర్ బొంతు రామ్మోహన్..

HMTV
By HMTV
Published on: 2020-09-18 11:07:07

జి హెచ్ ఎం సి ఆధ్వర్యంలో కొల్లూరు లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ భవన సముదాయంను పరిశీలించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్.

మేయర్ బొంతు రామ్మోహన్..

-భట్టి విక్రమార్క మాటలను ప్రజలు ఎవరు నమ్మారు.

-ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్స్ ను భట్టి చూడకుండా తప్పించుకొని పోయాడు.

-కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటకాలు ఆడుతున్నరు.

-కొల్లూరు లో సకల సౌకర్యాలతో పేద ప్రజలకు ఇండ్లు కట్టించాము.

-రాజకీయల నాయకుల ప్రమేయం లేకుండా, పూర్తిగా అధికారుల ద్వార పారదర్శకంగా నిజమైన పేదలను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేస్తాము.

HMTV

HMTV

Next Story