Kollur updates: జి హెచ్ యం సి ని కాంగ్రెస్ పార్టీ మొత్తం నాశనం చేసింది..మంత్రి మల్లారెడ్డి ..

-జి హెచ్ ఎం సి ఆధ్వర్యంలో కొల్లూరు లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ భవన సముదాయంను పరిశీలించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,   మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్.

మంత్రి మల్లారెడ్డి ..

-జి హెచ్ ఎం సి పరిధిలో స్థలాలు లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీయే.

-సీఎం కేసీఆర్ పేదలు గౌరవం గా ఉండాలని డబుల్ బెడ్ ఇండ్లు నిర్మాణాలు చేశారు.

-కాంగ్రెస్ పార్టీ వైఖరి చేసి ప్రజలు విసుకుంటున్నారు.

-పేదల కోసం కట్టిన ఇండ్లు చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక పోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories