K.Narayana: దసరా ఉత్సవాలు చాలా ప్రాముఖ్యమైనవి.

-డాక్టర్ కె.నారాయణ సిపిఐ జాతీయ కార్యదర్శి..

-ఎక్కువ మంది కోస్తా, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణలో ఉన్నారు...

-ప్రతి సంవత్సరం దసరా పండుగకు వారి సొంతూళ్లకు వెళ్తుంటారు...

-తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎంత ప్రసిద్దో దసరా సంక్రాంతి ఆంధ్రప్రదేశ్ లో కూడా అంతే ఫేమస్...

-రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు బస్సులు ఎలా నడిపించాలి అనే చర్చ వచ్చింది...

-ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లక్ష కిలోమీటర్లు ఎక్కువ తిరిగే అవకాశం ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర మీరు ఎక్కువ సర్వీసులు తిప్పటం వల్ల నష్టం వాటిల్లుతుందని చెబుతుంది...

-ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మీరు ఎక్కువ సర్వీసులు నడిపించు కోండి, లేకపోతే మాకు అవకాశం ఇవ్వండి టాక్సీలు ఎక్కవ చెల్లిస్తామంటున్నారు..

-రెండు రాష్ట్రాలు బస్సులు తిప్పక పోవడం వల్ల ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు దాదాపు 50-60 కోట్ల రూపాయలు లాభాలు పొందే అవకాసం వుందనే వాదన కు బలం చేకూరుతుంది...

-ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరు మిత్రులే. ప్రజల కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకొని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను...

Show Full Article
Print Article
Next Story
More Stories