K.Kannababu Comments: కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు పిడుగు హెచ్చరిక..కె.కన్నబాబు..

అమరావతి..

- కె.కన్నబాబు, విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్..

కృష్ణా జిల్లా..

-నందిగామ, చందర్లపాడు, జగ్గయ్యపేట, ఆగిరిపల్లి, నూజివీడు, బాపులపాడు,మైలవరం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది.

తూర్పుగోదావరి జిల్లా..

-రాజమండ్రి, జగ్గంపేట, గండేపల్లి, సామర్లకోట, రంగంపేట, పెద్దాపురం, రాజనగరం

-మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది.

-పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలిలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.

సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండి.

Show Full Article
Print Article
Next Story
More Stories