Kishnareddy Comments: బీజేపీ ఉన్నంత వరకు ఆసుదుద్దీన్ ఒవైసీ ని అడ్డుకుంటుంది..

-అంబర్ పేట నియోజకవర్గ టీఆరెస్ నాయకులు బీజేపీ లో చేరిక......

-కత్తుల సుదర్శన్, శ్రీలతలకు కండువా కప్పి ఆహ్వానించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి...

-తెలంగాణ లో మార్పు రావాలని జిహెచ్ఎంసి లో బీజేపీ జెండా ఎగురాలని ప్రజలు భానిస్తున్నారు..

-ప్రగతి భవన్ లో కేసీఆర్ ఉన్నారు రాబోయే రోజుల్లో ఆసుదుద్దీన్ రావాలని తాపత్రయ పడుతున్నాడు...

-ఆసుదుద్దీన్ సీఎం కుర్చీలో కూర్చోవాలని తహతహలాడుతున్నాడు..

-టీఆరెస్ పార్టీ లో కీలకపాత్ర పోషిస్తూ అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గం లో ఉన్న కత్తుల సుదర్శన్, శ్రీలత లకు బీజేపీ లోకి స్వాగతం పలుకుతున్నా..

-కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..

Show Full Article
Print Article
Next Story
More Stories