Kishanreddy Comments: కరోన వల్ల చిన్నవ్యాపారస్తులు చితికిపోయారు..

- ఖైరతాబాద్ చింతల్ బస్తీలో పీఎం స్వనిది కింద స్ట్రీట్ వెనడర్స్ కు గుర్తింపు కార్డులు అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,హాజరైన ఖైరతాబాద్     మాజీ ఎమ్మెల్యే    చింతల రామచెంద్రారెడ్డి.

- కిషన్ రెడ్డి..కేంద్ర మంత్రి.

- చిన్న వ్యాపారస్తుల కష్టాలు మోడీ గారికి తెలుసు కాబట్టే స్ట్రీట్ వెండర్స్ స్వనిధి పథకం పెట్టారు.

- నేడు గుర్తింపు కార్డులు పొందిన ప్రతి ఒక్కరికి 10,000 ఆర్థిక రుణ సాయం అందుతుంది.

- వ్యాక్సిన్ వచ్చే వరకూ మాస్కులు శానిటైజర్ తప్పనిసరిగా వాడాలి.

- చిన్నపిల్లలను వృద్ధులను కరోనా నుంచి కాపాడుకునే బాధ్యత మనందరిపైనా ఉంది.

- స్వనిది కింద 10వేలు రుణ సాయాన్ని పొంది, తిరిగి కట్టిన వాళ్లకు 30 వేల వరకు ఆర్థిక సాయం అందుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories