Kishan Reddy on KCR: కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెపుతున్నారు..

- రాష్ట్ర ప్రభుత్వని  ఇస్తేనే  నిధులు ఇచ్చినట్లా..? ప్రజలకు ఇస్తే ఇచ్చినట్లు కదా..?

- ఈటెల రాజేందర్ ఒక్కడే కరోన కట్టడికి కష్టపడుతున్నాడు

- కేసీఆర్ కు సచివాలయంపైన ఉన్న దృష్టి కరోన కట్టడిపై లేదు

- ముద్రా లోన్స్, ఆత్మనిర్బర్ భారత్ పథకాల ద్వారా నగదును నేరుగా లబ్ది దారాలు ఖాతాలో జమ చేస్తున్నాం..

- హెలికాప్టర్ మని సాధ్యం కాదు..

- స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు నగదు ముద్రించి ప్రజలకు ఇవ్వలేదు..

- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Show Full Article
Print Article
Next Story
More Stories