Kishan Reddy: భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు...

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి...

//చార్మినార్ భాగ్యలక్ష్మి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

//దసరా సంధర్బంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి... 

//అనంతరం ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ విజయానికి ప్రతీకగా ఈ దసరా నిర్వహించడం జరుగుతుందన్నారు...

//ప్రపంచాన్ని వణికిస్తున్న కరోన పై విజయం సాధించి ప్రజలను రక్షించాలని...

//ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండాలని కోరుతున్నాను అని తెలిపారు

Show Full Article
Print Article
Next Story
More Stories