Khammam District Updates: పెనుబల్లి రాతోని చెరువుకు అలుగు ఉద్రిక్తత!

ఖమ్మం జిల్లా..

-వాగు దాటుతూ ప్రమాదవశాత్తూ వరదలో కొట్టుకు పోయిన పెనుబల్లి గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు.

-ఇరవై మీటర్లు కొట్టుకు పోయిన కుమారుడు జగదీష్ ప్రాణాలను ను కాపాడిన మండల తెరాస పార్టీ నాయకుడు కనగాల వెంకట్రావ్.

-కుమారుడు జగదీష్(17) సురక్షితం.

-కోతులను అల్లించి తిరిగి వస్తున్న క్రమంలో వాగు దాటే ప్రయత్నం చేయగా వరద ఉద్రిక్త పెరిగి కొట్టుకు పోయిన తండ్రి కొడుకులు

-గాలింపు చర్యలు చేపట్టిన పోలీస్ అధికారులు సిబ్బంది, రెస్క్యూ టీమ్ బృందం.

-ఇంకా తండ్రి రవి ఆచూకీ లభించలేదు

Show Full Article
Print Article
Next Story
More Stories