Keesara tahasildar case: కీసర కేసులో నలుగురు నిందితులకు వైద్య పరీక్షలు చేపించిన ఏసీబీ..
- కీసర కేసులో నలుగురు నిందితులకు వైద్య పరీక్షలు చేపించిన ఏసీబీ..
- అనంతరం ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరు పరచిన ఏసీబీ అధికారులు..
- నలుగురు నిందితులను 14 రోజుల జ్యుడీషియల్ రీమాండ్ కు చంచల్ గూడ జైల్ కు తరలించిన ఏసీబీ.
- నిందితులు ధాఖలు చేసిన బెయిల్ పిటీషన్ రేపు ఏసీబీ కోర్ట్ విచారణ.
Next Story



