Keesara tahasildar case: కీసర కేసులో నలుగురు నిందితులకు వైద్య పరీక్షలు చేపించిన ఏసీబీ..

HMTV
By HMTV
Published on: 2020-08-27 14:36:20

- కీసర కేసులో నలుగురు నిందితులకు వైద్య పరీక్షలు చేపించిన ఏసీబీ..

- అనంతరం ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరు పరచిన ఏసీబీ అధికారులు..

- నలుగురు నిందితులను 14 రోజుల జ్యుడీషియల్ రీమాండ్ కు చంచల్ గూడ జైల్ కు తరలించిన ఏసీబీ.

- నిందితులు ధాఖలు చేసిన బెయిల్ పిటీషన్ రేపు ఏసీబీ కోర్ట్ విచారణ.

HMTV

HMTV

Next Story