Karnool Hospital: కర్నూలు ఆసుపత్రిలో మంట గ‌లిసిన మాన‌వ‌త్వం

HMTV
By HMTV
Published on: 2020-08-21 08:23:56

కర్నూలు జిల్లా: కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మంటకలిసిన మానవత్వం

కోవిడ్ తో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు నిర్వహించడానికి 85 వేలు తీసుకున్న ప్రభుత్వ ఆసుపత్రి అంబులెన్స్ సిబ్బంది...

14 తారీకున ఛాతి నొప్పి తో ఆసుపత్రికి అంబులెన్స్ లో వచ్చిన సాయినాథ్ రావు అనే వెక్తి

ఆసుపత్రికి చేరుకొనే లోపే మృతి చెందిన సాయినాథ్ రావు

హాస్పిటల్ కు తీసుకెల్లి న కొద్దీ నిముషాల్లో నే మీ ఫాథర్ కోవిడ్ తో చనిపోయారు అంత్యక్రియలు చేయాలంటే 85 వేలు ఇవ్వలని డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్ మరో ఇద్దరు వెక్తులు

ఆలోచించు కొనే సమయం కూడా ఇవ్వకుoడా ఆస్ట్రేలియా లో ఉన్న కొడుకు ను ఇబ్బంది పెట్టి డబ్బులు వాసూలు చేసిన వైనం

డెత్ సర్టిఫికేట్ లో కార్డియక్ అరెస్ట్ అని డాక్టర్ రేవతి స్లిప్ ఇచ్చిన వైనం

దీన్ని బట్టి చూస్తే కోవిడ్ తో మరనించక పోయిన కోవిడ్ అని చెప్పి 85 వేలు కొట్టేసిన డ్రైవర్లు..

తనకు జరిగిన ఈ అన్యాయం మరొకరికి జరగకూడదని ఆవేదన వెక్తం చేస్తున్న కొడుకు కాంతి కిరణ్

HMTV

HMTV

Next Story