Karimnagar district updates: కొత్త రెవెన్యూ చట్టం పై అవగాహనా సమావేశం నిర్వహించిన మంత్రి గంగుల కమలాకర్..

కరీంనగర్ :

కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి కరీంనగర్ రూరల్ మండల సర్పంచులు,ఎంపిటిసి లు, గ్రామా పంచాయితీ సెక్రటరీ లతో కొత్త రెవెన్యూ చట్టం పై అవగాహనా సమావేశం నిర్వహించిన మంత్రి గంగుల కమలాకర్

గంగుల కమలాకర్ కామెంట్స్..

-చాలా చోట్ల పేద ప్రజల ఆస్తుల హక్కులపై సమస్యలు ఉన్నాయి...

-ఆ సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది...

-పేద, మధ్యతరగతి ప్రజలకు ఆస్తి హక్కు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాం ..

-ప్రజల నుంచి అదనంగా డబ్బు వసూలు చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదు

-కేవలం ప్రజలకు వారి ఆస్తులపై హక్కులు కల్పించాలన్న ప్రయత్నమే చేస్తున్నాం

-రానున్న 15 రోజుల పాటు ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా చురుగ్గా పాల్గొనాలి

-ప్రభుత్వ అధికారులకు సహకరించాలి

-ప్రజలు దళారులను నమ్మి మోసపోవద్దు

Show Full Article
Print Article
Next Story
More Stories