Kannababu Comments: గీతం ఆక్రమణలు సమర్ధించడం దారుణం....

అమరావతి

*మంత్రి కన్నబాబు కామెంట్స్

*రేపు సీఎం జగన్ వైఎస్ఆర్ రైతు భరోసా - పిఎం కిసాన్ కింద రెండో విడుత నగదు చెల్లింపు చేస్తారు

*పెట్టుబడి సహాయం అందిస్తాం అని ఎన్నికలు ముందు హామీ ఇచ్చి అది జగన్ నిలబెట్టుకున్నారు

*కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు కూడా జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు

*ఇప్పుడు 2000 రూపాయల చప్పున చెల్లిస్తాం

*ఇటీవల గిరిజనులకు ఇచ్చిన భూమి కి కూడా రైతు భరోసా చెల్లిస్తాం

*ఆ గిరిజనులకు సంబంధించి రూ. 11,500 చెల్లిస్తున్నాం

*మొత్తం 50.47 లక్షల మంది రైతులకు నిధులు చలిస్తాం

*కమ్యూనిస్ట్ లు ఎరజెండ ఎరాజెండ్ ఎనియల్లో అని అనడం మానేసి పచ్చ జెండా మోస్తున్నారు

*ఇది వరకు పేదలకు ఇళ్ళ పట్టాలు కావాలని, ఆక్రమణలు వద్దు అని ఆందోళన చేసే కమ్యూనిస్ట్ లు ఇప్పుడు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు

*కమిషన్ల కోసం కేంద్రం నుండి పోలవరం కడుతాం అని తీసుకున్నారు

*లోకేష్ కి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కూడా రాదు

*అమరావతి అని చెప్పి రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశార

Show Full Article
Print Article
Next Story
More Stories