Kanipakam Special worships: కాణిపాకం ఆలయంలో ప్రత్యేక పూజలు
చిత్తూరు: కాణిపాకం ఆలయంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.
రాష్ట్రంలో ప్రజలు ఇళ్లల్లో కుటుంబసభ్యలతో కలిసి వినాయక చవితి జరుపుకోవాలని కోరాం. అలయాల్లోనూ కోవిడ్ నిబంధనలు ఆదేశించాం.
జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉన్నారు.
రైతులు బాగుండటం చూడలేక చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పై చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు.
ఢిల్లీ లో చెట్టు కింద కూర్చుని కామెంట్స్ చేస్తున్న రఘురామకృష్ణంరాజు కాణిపాకం ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటేనైనా బుద్ధి అయినా వస్తుంది.
కులాలు, మతాలపై సిగ్గు విడిచి మాట్లాడుతున్న రఘురామకృష్ణంరాజు గురించే మాట్లాడితే ఆ పాపం మాకు కూడా వస్తుంది....దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.
Next Story



