KAMMAM NEWS: బంధువులు లేకుండానే మైనర్ బాలిక పోస్ట్ మార్టం

బ్రేకింగ్...

హైదరాబాద్: ఖమ్మం మైనర్ బాలిక ఘటనలో పోలీసుల ఓవర్ యాక్షన్..

- కుటుంబ సభ్యులు లేకుండానే ఇంత పోస్టుమార్టం పూర్తి చేసి హుటాహుటిన ఉస్మానియా మార్చి నుంచి నుంచి బాలిక మృతదేహం తరలింపు..

- హుటాహుటిన పోస్ట్ మార్టం పూర్తి చేసిన వైద్యులు..

- బంధువులు లేకుండానే పోస్ట్ మార్టం చేసి, టైం కి సంతకం పెట్టించి పంపిచేసిన పోలీసులు..

- మీడియా అడిగితే లోపల పోస్ట్ మార్టం నడుస్తుంది అని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన పోలీసులు..

- పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు..

- ఖమ్మం జిల్లాలో మైనర్ బాలిక అంత్యక్రియలు..

Show Full Article
Print Article
Next Story
More Stories