Kamareddy updates: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఘరానా మోసం...

HMTV
By HMTV
Published on: 2020-10-08 06:12:45

కామారెడ్డి :

-మాచారెడ్డి మండలం ఫరీదుపేట గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మాయ మాటలు చెప్పి ఘరానా మోసం.

-ఇద్దరూ నిరుద్యోగుల నుంచి లక్ష 12 వేల రూపాయలు వసూలు.

-డబ్బులు తిరిగి ఇవ్వమంటే బెదిరింపులకు గురి చేస్తున్న లక్ష్మీనారాయణ.

-మాచారెడ్డి పోలీసులను ఆశ్రయించిన నిరుద్యోగులు

HMTV

HMTV

Next Story