Kamareddy Updates: సామాజిక మాధ్యమాల్లో తనపై పై అసత్య ప్రచారం చేస్తుండటంతో జిల్లా కలెక్టర్ శరత్ ఆగ్రహం

కామారెడ్డి :

- దీనిపై దర్యాప్తు చేయాలని ఎస్పీ కి పిర్యాదు

- కారకులపై కేసు నమోదు చేయాలని

- రంగంలోకి దిగిన పోలీసులు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని గుర్తించే పనిలో నిమగ్నం

- నిందితులను గుర్తించి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తామన్న జిల్లా ఎస్పీ శ్వేత.

Show Full Article
Print Article
Next Story
More Stories