Kamareddy Updates: సంతాయి పేట్ గ్రామంలో మద్దికుంట ప్రభు అనే రైతు పై ఎలుగుబంటి దాడి

కామారెడ్డి జిల్లా :

- తాడ్వాయి మండలం సంతాయి పేట్ గ్రామంలో మద్దికుంట ప్రభు అనే రైతు పై ఎలుగుబంటి దాడి.

- తీవ్రంగా గాయపడ్డ ప్రభును చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు.

- పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు హైదరాబాద్ తరలింపు.

- ప్రభు తన పొలం వద్దకు వెళ్తుండగా చోటు చేసుకున్న ఘటన.

Show Full Article
Print Article
Next Story
More Stories