Kamareddy Updates: సదాశివనగర్ మండలంలోని తాటిపత్రిని ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు...

 కామారెడ్డి జిల్లా:

- సదాశివనగర్ మండలంలోని సజ్జానాయక్ తండ గ్రామపంచాయతీ కార్యాలయ పర్నిచర్ ను ధ్వంసం చేసి, తాటిపత్రిని ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని    దుండగులు.

- గ్రామ పంచాయతీ తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడిన దుండగులు.

- ధ్వంసం చేసిన గ్రామపంచాయతీ ఆస్తి విలువ సుమారు 40 వేలు ఉంటుందని వెల్లడించిన సర్పంచ్ నీల.

- గతంలో రెండుసార్లు జెండా గద్దెను కూడా కూల్చిన దుండగులు.

-పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సర్పంచ్ నీల.

Show Full Article
Print Article
Next Story
More Stories