Kamareddy Updates: సదాశివనగర్ మండలం శివారులో చిరుత సంచారం...

 కామారెడ్డి జిల్లా:

- సదాశివనగర్ మండలం తుక్కు వాడి, తుక్కోజివాడి, పద్మాజివాడి, భూంపల్లి, తిమ్మోజివాడి, మోడెగం గ్రామాల శివారులో చిరుత సంచారం.

- భయాందోళనలో ఆయా గ్రామాల ప్రజలు.

- చిరుతను పట్టుకునేందుకు తుక్కోజివాడి గ్రామ శివారులో బోను ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారులు.

- సదాశివనగర్ మండలం ఉత్తునూర్ గ్రామానికి చెందిన చాకలి బాలరాజ్ (40)అనే వ్యక్తి కూతుళ్ళ పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు తీర్చలేక ఉరి వేసుకుని    ఆత్మహత్య.

Show Full Article
Print Article
Next Story
More Stories