Kamareddy District Updates: జెండగల్లి లో పిచ్చి కుక్క దాడి ఎనిమిది మంది కి గాయాలు...

HMTV
By HMTV
Published on: 2020-10-31 03:08:41

 కామారెడ్డి :

* భిక్కనుర్ మండల కేంద్రము లో జెండగల్లి లో పిచ్చి కుక్క దాడి ఎనిమిది మంది కి గాయాలు

* రోహిత్ అనే నాలుగు సంవత్సరాల బాలుడికి తీవ్ర గాయాలు నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలింపు.

HMTV

HMTV

Next Story