Kaleshwaram Updates: కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన వద్ద పోలీసుల తనిఖీ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

మహాదేవపూర్ మండలం కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన వద్ద పోలీసుల తనిఖీల్లో భాగంగా

అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న 30 క్వింటాళ్ల పిడియస్ రైస్ పట్టుకున్న కాళేశ్వరం పోలీసులు

రెండు వాహనాలు సీజ్.

ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories