Kakinada Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు..

తూర్పు గోదావరి జిల్లా..

కాకినాడ..

-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు పురస్కరించుకుని జిల్లా కేంద్రమైన కాకినాడ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జాతీయ జండా   ఆవిష్కరించిన  జిల్లా మంత్రులు చెల్లుబోయిన వేణు,విశ్వరూప్.

-జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .

-సభా భవనంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ వంగా గీత ,ఎమ్మెల్సీ పండుల,     ఎమ్మెల్యే  ద్వారంపూడి ,జిల్లా కలెక్టర్,ఎస్పీ అధికారులు..

Show Full Article
Print Article
Next Story
More Stories