Kakinada updates: వాయుగుండం ప్రభావంతో ఎగమతులు, దిగుమతులు నిలిపివేత..

తూర్పుగోదావరి..

-వాయుగుండం ప్రభావంతో కాకినాడ‌ యాంకరేజ్ పోర్టుకు వచ్చిన 13 అంతర్జాతీయ నౌకల నుంచి ఎగమతులు, దిగుమతులు నిలిపివేత..

-తుపాన్ సమయంలో సురక్షితంగా ఉండేందుకు

-13 అంతర్జాతీయ వెసెల్స్ ను యాంకరేజ్ పోర్ట్ నుంచి సముద్రంలోకి తీసుకెళ్లాలని సూచించిన పోర్ట్ అధికారులు..

Show Full Article
Print Article
Next Story
More Stories