Kakinada updates: అట్రాసిటీ చట్టం దుర్వినియోగం చెయ్యొద్దు: జ్యోతుల నవీన్..

తూర్పుగోదావరి.. కాకినాడ..

-కాకినాడ పార్లమెంటరీ టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కామెంట్స్..

-నిరుపేదలకు అన్యాయం జరిగిందని అడిగినందుకు నాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు.

-అధికారులు. కాంట్రాక్టర్ల్ స్పందించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు..

-అనంతరం తిరిగి తాను ఇంటికి వెళ్లిన తర్వాత తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నట్లు తెలిసింది..

-ఇటువంటి చర్యలకు తాను బయపడను..పేద ప్రజల కు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ తమ పార్టీ తరపున ఉంటా...

Show Full Article
Print Article
Next Story
More Stories