Kakinada updates: ఉద్యోగ భధ్రత కల్పించాలని కోరుతూ కళ్యాణ మిత్రలు కురసాల కన్నబాబుని విన్నవించుకున్నారు.

తూర్పుగోదావరి...కాకినాడ...

-14 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భధ్రత కల్పించాలని కోరుతూ కళ్యాణ మిత్రలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు   ని కలసి విన్నవించుకున్నారు.

-యూనియన్ జిల్లా నాయకురాలు అరుణ మాట్లాడుతూ తమకు వేతనం రెట్టింపు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని , కానీ కొత్త ప్రభుత్వం   అధికారంలోకి వచ్చాక తమకు వేతనాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

-కళ్యాణమిత్రలు ఉద్యోగం ఉందో...లేదో... తెలీక ఆందోళన చెందుతున్నారన్నారు.

-ఆందోళన చెందవద్దని, ముఖ్యమంత్రి తో మాట్లాడి , సమస్య పరిష్కారం చేస్తాన మంత్రి కన్నబాబు హామీ ఇచ్చారు...

-అంతకు ముందు కళ్యాణ మిత్రలు కలెక్టరెట్ ముందు దర్నా నిర్వహించారు..

Show Full Article
Print Article
Next Story
More Stories