Kakinada Updates: సముద్రతీరంలో నేటి నుంచి ప్రారంభమయ్యే నేవీ, ఎయిర్‌ఫోర్స్ విన్యాసాలు వాయిదా..

 తూర్పు గోదావరి జిల్లా

 కాకినాడ

- కాకినాడ రూరల్‌ సర్కిల్‌ సీఐ ఆకుల మురళీకృష్ణ

- కాకినాడ సముద్రతీరంలో నేటి నుంచి ప్రారంభమయ్యే నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే జలప్రహార్‌-2020 యాంపీబీయస్‌ విన్యాసాలు          వాయిదా.

- బంగాళాఖాతంలో ఏర్పడిన నివార్‌ తుపాను కారణంగా ఈనెల 24 నుంచి 26 వరకు కాకినాడ బీచ్‌లో జరిగే విన్యాసాలను ఇదే నెలలో 26కు వాయిదా.

- నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ విన్యాసాలు ఈనెల 26 నుంచి 28 వరకు యఽథావిధిగా నిర్వహిస్తారు

Show Full Article
Print Article
Next Story
More Stories