Kakinada updates: కాకినాడ చేరుకున్న యుద్ధ నౌక..

తూర్పు గోదావరి జిల్లా

కాకినాడ

- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు..

- కాకినాడ తీరంలో ఈనెల 24 నుంచి 26 వరకు నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ సంయుక్త ఆధ్వర్యాన జలప్రహార్‌-2020 పేరుతో జరగనున్న యాంపీబీయస్‌ విన్యాసాల కోసం   అధికారులు ఏర్పాట్లు

- కాకినాడ రూరల్‌ (మం) సూర్యారావుపేట తీరంలో నేవల్‌ ఎన్‌క్లేవ్‌లో జలప్రహార్‌ పేరిట జల, గగన తలాలపై నిర్వహించనున్న విన్యాసాల కోసం లైట్‌హౌస్‌    సముద్రతీరానికి దూరంగా డీప్‌ సీలోకి విశాఖపట్టణం నుంచి చేరుకున్న యుద్ధనౌక.

- విన్యాసాల కోసం బీచ్‌రోడ్డులోని లైట్‌హౌస్‌ నుంచి ఉప్పాడ వైపు వెళ్లే రహదారిలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు-

- కాకినాడ డీఎస్పీ భీమారావు ఆదేశాల మేరకు పోలవరం, నేమాం నుంచి బీచ్‌ రోడ్డువైపు, బీచ్‌రోడ్డు నుంచి ఓల్డ్‌ ఎన్టీఆర్‌ బీచ్‌లోకి వెళ్లే సమాంతర రోడ్లకు అడ్డంగా   నివారణ చర్యలు చేపట్టి బందోబస్తు ఏర్పాటు ..తిమ్మాపురం ఎస్‌ఐ విజయబాబు

Show Full Article
Print Article
Next Story
More Stories