Kakinada Updates: నేడు కలెక్టర్‌ జాతీయ అవార్డు స్వీకరణ...

తూర్పు గోదావరి జిల్లా..

 కాకినాడ..

- స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (గ్రామీణ్‌) కార్యక్రమాలను ఆదర్శవంతంగా అమలు చేసినందుకుగాను జిల్లాకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ     అవార్డు-2020ను నేడు వర్చువల్‌ విధానంలో కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి స్వీకరణ.

- దేశవ్యాప్తంగా 20 జిల్లాలను ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేయగా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఎంపిక.

- కలెక్టర్‌ నేటి ఉదయం 11.30 గంటలకు కలెక్టరేట్‌ కోర్టు హాల్‌ నుంచి ఎన్‌ఐసీ నెట్‌ వర్క్‌ ద్వారా ఈ అవార్డు ప్రదానోత్సవం

- వర్చువల్‌ విధానంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ నుంచి అవార్డు

Show Full Article
Print Article
Next Story
More Stories