Kakinada Updates: సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ..

HMTV
By HMTV
Published on: 2020-11-17 02:41:50

తూర్పుగోదావరి జిల్లా

కాకినాడ

కత్తులతో దాడి ఇద్దరికి గాయాలు

సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో రెండు కుటుంబాల మధ్య మొదలైన చిన్నపాటి ఘర్షణ హత్యాయత్నానికి దారితీసింది.

బొమ్మిడి రాంబాబు 44,బొమ్మిడి చక్రధర్ 18 అను ఇద్దరు వ్యక్తులుఆరేటి సుబ్రహ్మణ్యం21,జ్యోతుల సుబ్రహ్మణ్యం లను కత్తులతో దాడి చేయగా ఇరువురు ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స పొందుతున్నారని కేసు దర్యాప్తు చేసి విచారణ చేస్తున్నామని తిమ్మాపురం ఎస్ఐ విజయ్ బాబు తెలిపారు.

HMTV

HMTV

Next Story