kakinada News: కాకినాడ మడ అడవుల నరికివేత పిటిషన్ పై విచారణ
అమరావతి: కాకినాడ మడ అడవుల నరికివేత అంశంపై దాఖలైన పిటిషన్ పై విచారణ
కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం
రిప్లయ్ కౌంటర్ పిటిషన్ ధాఖలు చేసేందుకు సమయం కోరిన పిటిషనర్ తరుపు న్యాయవాది..
విచారణ రెండువారాలు వాయిదా వేసిన హైకోర్టు..
Next Story



