Kakinada: వినాయక చవితి సందర్భంగా మార్గదర్శకాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి

తూర్పు గోదావరి:

కాకినాడ: వినాయక చవితి సందర్భంగా మార్గదర్శకాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి

- జిల్లాలో కరోన వైరస్ రోజు రోజు కు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా లో వినాయక పందిర్లు లకు అనుమతి లేదు

- ఊరేగింపు లు,గుంపులుగా జన సమూహలుగా పూజలు చెయ్యకూడదు

- దేవాలయం లో కోవిడ్-19 నియమలు పాటిస్తూ పూజలు జరుపుకోవాలి

- రోడ్డు పై, విధుల్లో పందిర్లు వెయ్యడానికి అనుమతి లేదు

- ఏ విధమైన సాంస్కృతిక కార్యకలాపాలకు అనుమతి లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories