Kadapa updates: ఆక్రమణ జరిగినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను.. రఘురామిరెడ్డి ....

కడప :

మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కామెంట్స్ ...

-అటవీశాఖ భూములను ఆక్రమించినట్లు టిడిపి ఇన్ చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ చేసిన అరోపణలు నెల రోజుల్లో నిరూపించాలి...

-నిరూపించని పక్షంలో మైదుకూరు నాలుగురోడ్ల కూడలిలో తప్పు ఒప్పుకొని, లెంపలు వేసుకోవాలి..

-లేనిపక్షంలో చట్టపరంగా తీసుకొనే చర్యలకు సిద్ధంగా ఉండాలి..

-గత ప్రభుత్వ హయాంలో పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు..

-అప్పట్లో ప్రభుత్వాన్ని మోసం చేసి కోట్లు సంపాదించారు..

-అలాంటి వ్యక్తి కి నాపై విమర్శలు చేసే హక్కు లేదు..

-తొందరలోనే సుధాకర్ యాదవ్ అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతా..

Show Full Article
Print Article
Next Story
More Stories