Kadapa updates: ప్లాస్మా దానం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా..

HMTV
By HMTV
Published on: 2020-09-10 07:23:48

కడప :

-రిమ్స్ ఆసుపత్రి లో ఉన్న బ్లడ్ బ్యాంక్ నందు ప్లాస్మా దానం చేసిన డిప్యూటీ సీఎం ...

-ఇటీవలే చికిత్స తీసుకుని కరోనా నుంచి కోలుకున్న అంజద్ భాష.

-కరోనా నుండి కోలుకున్న వారు ముందుకు వచ్చి ప్లాస్మా ను దానం చేయాలని పిలుపునిచ్చిన ఉపముఖ్యమంత్రి.

HMTV

HMTV

Next Story