Kadapa district updates: కోడూరు-చిట్వెలు హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి శంకర నారాయణ..

కడప :

-రైల్వేకోడూరులొ 6.90 కోట్ల వ్యయం తో నూతనం గా నిర్మించిన కోడూరు-చిట్వెలు హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి   శంకరనారాయణ..

-పాల్గొన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు...

-రోడ్లు,భవనముల శాఖ మంత్రి శంకర నారాయణ కామెంట్స్...

-కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అందిస్తూ సీఎం వైఎస్ జగన్ ఎనలేని సేవలు చేశారు...

-సీఎం వైఎస్ జగన్ ముందుచూపు వల్లే వాలంటరీ వ్యవస్థ కరోనా సమయంలో ఎంతగానో ఉపయోగపడింది.

-ప్రభుత్వం చేసే మంచి పనులు చూసి ఓర్వలేకే

-తెలుగుదేశం నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు..

-సీఎం వైఎస్ జగన్ ను ప్రజల నుండి ఎవరూ వేరు చేయలేరు..

-చంద్రబాబువి నీచ రాజకీయాలు..

-అందుకే ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేశారు.

-చంద్రబాబు ఇకనైనా బుద్ధి తెచుకోవాలి..

-లేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ది చెబుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories