K. Chandrashekar Rao: అపోలో హాస్పిటల్ కి చేరుకున్న సీఎం కేసీఆర్..

-- మాజీ హోమ్ మంత్రి నాయిని నరసింహ రెడ్డిని పరామర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్

-- నాయిని ఆరోగ్యంపై కుటుంబసభ్యులతో మాట్లాడిన కేసీఆర్..

-- డాక్టర్లను అడిగి నాయిని ఆరోగ్యంపై ఆరాతీసిన కేసీఆర్...

-- గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో అపోలోలో ఐసియు లో చికిత్స పొందుతున్న నాయిని...

Show Full Article
Print Article
Next Story
More Stories