Jyotula Nehru Updates: పంటల నష్టపరిహారం లో రాష్టవ్య్రాప్తంగా అవకతవకలు...

 తూర్పుగోదావరి జిల్లా. జగ్గంపేట

- జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ప్రెస్ కామెంట్స్....

- ఇసుకపాలసిలో 8 నెలలు పాటు 16 లక్షల మందికి అన్నం లేకుండా చేశారు.

- దఫా, దఫాలు మద్యం నిషేధం పేరుతో తమ కంపెనీల మద్యాన్ని అధిక ధరలకు అమ్ముకుంటున్నారు.

- ఇళ్ల స్థలాలు ఇస్తామని వాయిదాలు వేసుకొస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇవ్వాలి

- గత ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్టును 70 శాతం పూర్తి చేస్తే, ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది... నెహ్రు

- రండి కలిసి కేంద్రంపై పోలవరం ప్రాజెక్టు నిధులకై ఒత్తిడి తెద్దాం.. నెహ్రు

Show Full Article
Print Article
Next Story
More Stories