Jangaon District Updates: సన్న బియ్యంకు మద్దతు ధర ఇవ్వాలని ప్రగతి భవన్ ముట్టడి..

HMTV
By HMTV
Published on: 2020-11-12 05:04:09

జనగామ జిల్లా:

-సన్న బియ్యంకు మద్దతు ధర ఇవ్వాలని ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో జిల్లాలో కొనసాగుతున్న అరెస్టుల పరంపర..

-ముట్టడికి వెళ్లకుండా ముందస్తుగా 50 మంది బిజెపి పార్టీ శ్రేణులను అరెస్టు చేసిన జనగామ పోలీసులు...

HMTV

HMTV

Next Story