Jakkampudi Raja: చంద్రబాబు తన పాలనలో రైతులను ఏనాడూ పట్టించుకోలేదు...

తూర్పు గోదావరి -రాజమండ్రి

రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా..

-రాజానగరం ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా పిసీ కామెంట్స్

-రుణమాపీ చేస్తానని హామీ ఇచ్చి అమలు చేయలేదు

-రైతులకు పెట్టుబడి రాయితీ క్రింద ప్రతి ఏటా రూ. 13వేల 500 సిఎం జగన్ చెల్లిస్తున్నారు

-రేపు రెండోవిడత రైతు భరోసా మొత్తాలను రైతుల ఖాతాలో వేయనున్న సిఎం జగన్

-జగన్ ది ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రభుత్వం

-వరదలు, వర్షాలు వల్ల నష్టపోయిన రైతులందరినీ సిఎం జగన్ ఆదుకుంటారు.

-చందబాబు నాయుడు బిసీలను ఓటు బ్యాంకులా వాడుకున్నారు

-కాపు కార్పొరేషన్ ద్వారా చంద్రబాబు 250 కోట్లే 50వేల మంది రుణాలిచ్చారు

-ఈ నేపధ్యంలో చీడపురుగులంటూ ఎంపీ భరత్ చేసిన ప్రకటన అభ్యంతరకంగా వుంది.

-తనపై దుష్ప్చచారం చేసేలా ఆ వ్యాఖ్యలు వక్రీకరించినట్టుగా కన్పిస్తున్నాయి.. ఎంపీ యే ఆ పదం వాడారని అనుకోవడం లేదు

-నేను ఏ విషయంలోనూ అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదు.

-సిఎం జగన్ ఆదేశాలే మాకు శిరోధార్యం..

-ఏదైనా తప్పుచేస్తే రాజకీయాలనుంచే తప్పుకుంటాను..

-గ్రూపు రాజకీయాలు, వర్గపోరు ఏ పార్టీలోనైనా వుంటాయి. తాము పనిచేసేది పార్టీకోసం, జగన్ కోసమే..

-మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ నియోజకవర్గానికి గెస్ట్ గా వస్తున్నారు

-తెలుగుదేశం పాలనలో ఇసుకలో వందల కోట్లను నిలువునా పెందుర్తి దోచుకున్నారు

-తానేదో రోడ్డుఎక్కితే రోడ్డు పోస్తున్నారనే బిల్డప్ కోసమే వెంకటేస్ పాదయాత్ర చేశారు

Show Full Article
Print Article
Next Story
More Stories