Jagtial District Updates: నూతన కార్యాలయంను ప్రారంభించిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు..

 జగిత్యాల జిల్లా:

 జగిత్యాలలో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయంను ప్రారంభించిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

🔹దుబ్బాక ఎలక్షన్ లో కేసీఆర్ కు ఊహించని దెబ్బ తగిలింది. టీఆరెస్ ఎమ్మెల్యే లందరికి బుద్ది వచ్చింది.

🔹ప్రజలు పనిచేసే ప్రభుత్వనికి పట్టం కట్టారు.

🔹తెలంగాణ ప్రజలకు చెప్పేది ఒకటే అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి పేరుకపోయింది.

🔹ఏ ప్రాజెక్టు లు కూడా పూర్తి కాలేదు. మిషన్ భగీరథ పూర్తి కాక ముందే పైపులు పలిగిపోతున్నాయి.

🔹కేసీఆర్ ఒక అబద్ధాల ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నాడు.

🔹ఏమన్నా అంటే కేంద్రం డబ్బులు ఇస్తాలేదు అని చెబుతాడు.

🔹కేసీఆర్ ఇకనైనా బుద్ది తెచ్చుకో మీరు ప్రజలకు చెప్పిన హామీలను నెరవేర్చండి.

Show Full Article
Print Article
Next Story
More Stories