Jagga reddy:కేసీఆర్ జనం మర్చిపోయేన్నీ హామీలు ఇస్తున్నారు: జగ్గారెడ్డి

HMTV
By HMTV
Published on: 2020-08-31 11:53:24

జగ్గారెడ్డి ..సంగారెడ్డి ఎమ్మెల్యే.

సంగారెడ్డి లో 40 వేల మంది పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం ని కోరాను

సంగారెడ్డి లో మెడికల్ కాలేజీ త్వరలోనే మంజూరు చేస్తా అని సీఎం అసెంబ్లీలో చెప్పినా అమలు కాలేదు

జనం మర్చిపోయేన్నీ హామీలు ఇస్తున్నారు కేసీఆర్

సెప్టెంబర్2 న కలిసేందుకు అపోయింట్మెంట్ కోరిన జగ్గారెడ్డి .

ప్రజల సమస్యలపై సీఎం ను కలుస్తా

సీఎం అపోయింట్మెంట్ ఇస్తే కలిసి సమస్య పరిష్కారం కోరత.

సెప్టెంబర్2 న అపోయింట్మెంట్ రాకుంటే... నేను, నా కూతురు ప్రగతి భవన్ ముందు కూర్చుంటాం .

ఎన్నికల్లో నా తరుపున కూతురు ఎన్నికల ప్రచారం చేసింది కాబట్టి...ఇద్దరం ప్రగతి భవన్ కి వెళతాం.

రుణమాఫీ రెండేండ్లు ఐతున్నా..ఇవ్వలేదు

దళితులకు మూడెకరాల భూమి ఏమైంది.?

నా కూతురు జయరెడ్డి ఎన్నికల్లో పోటీపై ఇప్పుడు నిర్ణయం తీసుకోలేదు.

టీఆరెస్ ఎమ్మెల్యే లకు సీఎం ఏడాదికో సారి అపోయింట్మెంట్ ఇస్తారు.

సమస్యల కోసం కాకుండా...పుట్టినరోజు నాడు మాత్రం సీఎం అపోయింట్మెంట్ దొరుకుతుంది .

బర్త్ డే ఆశీర్వాదం కోసమే వెళ్తున్నారు తప్పితే... ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాత్రం వెళ్లడం లేదు.

HMTV

HMTV

Next Story