Indrasena Reddy Comments: ఆరేళ్ళల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిందేంటో చెప్పాలన్న ఇంద్రసేనారెడ్డి..

ఇంద్రసేనారెడ్డి....బీజేపీ సీనియర్ నేత.

-దుబ్బాకలో బీజేపీ గెలిచేది లేదు.. పీకేది లేదనటాన్ని ఖండింస్తున్నాం

-దుబ్బాకలో మీటింగ్ పెట్టే దమ్ములేకనే .. ధరణి, రైతువేదికల పేరుతో సమావేశాలు పెడ్తున్నారు

-దుబ్బాకలో గెలుపుపై మంత్రి హరీష్ రావుకు ఆశలు సన్నగిల్లాయి

-రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనన్న హరీష్ మాటలే ఇందుకు నిదర్శనం

-సభ్యత్వ సంస్కారం గురించి మాట్లాడే కేటీఆర్.. ముందు మీ నాన్నకు సంస్కారం నేర్చించు

-మక్కలు కొనటానికి కూడా కేంద్రమే నిధులిస్తోంది.

-కేంద్త నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలు నిర్మిస్తోంది

-గొల్ల కుర్మలను సీఎం కేసీఆర్ మోసం చేశాడు

-అప్పు పుట్టే స్థాయిని కేసీఆర్ పోగొట్టుకున్నాడు

Show Full Article
Print Article
Next Story
More Stories